తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా స్పందిస్తూ కొండా సుస్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా ఆమె తన వివరణను సమర్పించారు.