
భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు టీ విరామ సమయానికి శ్రీలంక జట్టు 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది.
శ్రీలంక బ్యాటర్ సోనల్ దినుషా 82 బంతుల్లో 52 పరుగులు చేయగా, భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, మానవ్ సుతార్ 2 వికెట్లు తీశారు.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 503/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.