దేశీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఒక్కసారిగా పెరిగి రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర తులంపై భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో మెటల్స్ ధరలు పెరగడం మరియు పెట్టుబడుల జోరు పెరగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం.