
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉన్నప్పటికీ, తాను ఆ నిర్ణయం తీసుకోలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ విషయాన్ని చిట్చాట్ సందర్భంగా వెల్లడించారు.
ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవడానికి నిబంధనల ప్రకారం అధికారం ఉన్నా, స్పీకర్ తన విచక్షణతో ఆ దిశగా అడుగులు వేయలేదు.