
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, నార్త్ ఈస్ట్ జోన్పై 3 ఓవర్లలో 11 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని ఈస్ట్ జోన్ జట్టు, నార్త్ ఈస్ట్ జోన్ను ఒక ఇన్నింగ్స్, 210 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్కు చేరుకుంది.
బ్యాటింగ్లో 8 పరుగులకే పరిమితమైన వైభవ్, ఆదివారం బెంగళూరులో సెంట్రల్ జోన్తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు.