
సికింద్రాబాద్లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్లో జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది.
ఈ సంచలనాత్మక కేసు వివరాలను వెల్లడించేందుకు రాష్ట్ర డీజీపీ సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ చోరీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్లు సమాచారం.