
మహిళల ఆసియాకప్-2026లో బంగ్లాదేశ్ను 40 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్లో 40 బంతుల్లో 64 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, ఈ ఏడాది టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానానికి చేరింది.
షెఫాలీ వర్మ ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్లలో 593 పరుగులు సాధించింది.