
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీకి మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ రాజీనామా చేశారు.
జట్టులో భారీ మార్పులు చేసేటప్పుడు తనను సంప్రదించకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది.