కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ తన్వీ శర్మ తొలి రౌండ్లో ఘన విజయం సాధించి రెండో రౌండ్కు దూసుకెళ్లింది.
మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
మహిళల విభాగంలో తన్వితో పాటు శ్రీయాన్షి, అన్మోల్ ఖర్బ్ కూడా తమ తొలి మ్యాచ్లలో గెలిచి శుభారంభం చేశారు.