
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో లోకనాథంకు సంబంధించి కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.
అక్రమ ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు లోకనాథం నివాసంలో కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు.