
డెంగ్యూ నివారణకు జపాన్కు చెందిన టకెడా ఫార్మాస్యూటికల్స్తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకుంది.
నాలుగు నుంచి 40 ఏళ్ల వయసు వారికి మూడు నెలల వ్యవధిలో రెండు డోసులు అందించనున్నారు.
గత రెండు దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు భారత్లో 11 రెట్లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.