
పాకిస్థాన్ క్రికెట్లో కొంతకాలంగా వరుస వైఫల్యాలు, ఇబ్బందులు నెలకొంటున్నాయి.
ఈ పరిణామాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వి తీవ్ర అసంతృప్తితో గుర్రుగా ఉన్నారు.
దీంతో పాక్ క్రికెట్లోని పెద్ద తలకాయలపై వేటు వేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.