
ఆయిల్ కంపెనీలు మంగళవారం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి, ఢిల్లీలో సిలిండర్పై రూ.9.50 పెరిగి ధర రూ.2,747.50కి చేరింది.
చెన్నైలో రూ.10.50 పెరిగి రూ.2,961కి, కోల్కతాలో రూ.11.50 పెరిగి రూ.2,884కి, ముంబైలో రూ.9.50 పెరిగి రూ.2,701కి ధరలు చేరాయి.
గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని కంపెనీలు స్పష్టం చేశాయి.