
హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రి అంత్యక్రియల ఖర్చు విషయంలో తలెత్తిన వివాదం అన్న హత్యకు దారితీసింది.
ఈ గొడవలో తమ్ముడు తన అన్నను కత్తెరతో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.