
భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న క్రికెట్ సిరీస్ కోసం 50 వేల టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.
న్యూజిలాండ్లో టీమిండియాకు ఉన్న క్రేజ్ కారణంగా మ్యాచ్లన్నీ హౌస్ఫుల్ అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఈ సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.