
ఎల్ అండ్ టీ సంస్థ చెన్నైలో 10,000 ఎన్విడియా బీ300 జీపీయూల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద సింగిల్ క్లస్టర్ ఏఐ మౌలిక వసతుల ప్లాంటును నిర్మించనుంది.
ఈ ప్రాజెక్టు విలువ రూ. 10,000 నుండి 15,000 కోట్ల మధ్య ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏఐ ఫ్యాక్టరీ అమెరికాకు చెందిన టుగెదర్ ఏఐ కంపెనీకి చెందిన ఏఐ నేటివ్ క్లౌడ్ ప్లాట్ఫాంకు సేవలందిస్తుంది.