కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాదిక్ తన తల్లిని హింసించేవాడని, టెర్రరిస్టులకు అప్పగిస్తానని బెదిరించేవాడని ఆమె ఆరోపణలు చేశారు.
నిందితుడు సాధిక్ సెల్ఫోన్, ఏటీఎం కార్డులు వదిలేసి పరారవ్వగా, పోలీసులు రైలు ప్రయాణ ఆధారాలతో అతడిని గుర్తించారు.