శరీరంలో పొటాషియం స్థాయిలు సమతుల్యంగా లేకపోతే కండరాల బలహీనత, అలసట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
పొటాషియం లోపం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, దీనిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అరటిపండు, ఆకుకూరలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చని సూచించారు.