
ఆగస్టు 14న విడుదల కానున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు వెంకీ అట్లూరీ హీరో సూర్య కాళ్లకు నమస్కరించారు.
తాను 20 ఏళ్లుగా సూర్యకు వీరాభిమానినని, తన అభిమాన హీరోని డైరెక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వెంకీ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు నటించగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.