
ఇండోనేసియాలోని జావా సముద్రంలో 'విర్గో ట్రాన్స్పోర్ట్ 8' ప్రయాణికుల బోటు బోల్తా పడిన ఘటనలో కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరో 129 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
తూర్పు జావాలోని సురబయా సిటీ నుంచి మొత్తం 243 మంది ప్రయాణికులతో ఈ బోటు బయలుదేరింది.