
హైదరాబాద్ మరియు విజయవాడలో శనివారం ఉదయం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,410 వద్ద నిలిచింది.
నిన్నటి ధరతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,520 మేర పెరగ్గా, 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,390 పెరిగి రూ.1,41,540 అయింది.
అదేవిధంగా హైదరాబాద్, విజయవాడలో వెండి ధర భారీగా పెరిగి కిలో రూ.2,49,900కు చేరింది.