
దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా భావిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓ ట్రేడింగ్ ప్రారంభమైంది.
మార్కెట్లో ఈ ఎన్ఎస్ఈ ఐపీఓ తొలిరోజు ట్రేడింగ్లో 43 శాతం సబ్స్క్రిప్షన్ను సొంతం చేసుకుంది.
ఈ మెగా పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కావడంతో గ్రే మార్కెట్లోనూ దీని షేర్లు ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.