అమెరికా-ఇరాన్ మధ్య దాడులు తాత్కాలికంగా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సోమవారం 7 శాతానికి పైగా తగ్గాయి.
బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 91 డాలర్లకు పడిపోగా, యూఎస్ బెంచ్మార్క్ WTI క్రూడ్ 84.64 డాలర్లకు చేరుకుంది.
భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నందున, ఈ ధరల తగ్గుదల దిగుమతి వ్యయాన్ని తగ్గించే అవకాశం ఉంది.