
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన 'గట్టా కుస్తీ-2' చిత్రం జులై 31 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
చెల్ల అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.
జులై 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మట్టి కుస్తీ చిత్రానికి సీక్వెల్గా రూపొందింది.