
చైనీస్ మార్కెట్లో ఒప్పో సంస్థ 'Oppo A7 Pro' పేరుతో కొత్త 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది.
ఈ ఫోన్ ప్రారంభ ధర భారత కరెన్సీలో సుమారు రూ.31,000 ఉండగా, హైఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.35,000గా ఉంది.
ఈ స్మార్ట్ఫోన్ భారీ 8,000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50MP కెమెరా మరియు IP69K రేటింగ్తో వస్తుంది.