
వెస్టిండీస్తో సెప్టెంబరు 27న మొదలయ్యే వన్డే సిరీస్కు టీమ్ఇండియా వైస్కెప్టెన్గా కేఎల్ రాహుల్ నియమితుడయ్యే అవకాశముంది.
భారత జట్టు తలపడే ఈ మూడు మ్యాచ్ల సిరీస్ తిరువనంతపురంలో ఆరంభం కానుంది.
ఈ సిరీస్కు సంబంధించిన ఇతర జట్టు వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి.