
పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్గా ఆకిబ్ జావిద్ నియామకం తర్వాత జట్టు క్షీణించిందని మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ ఆరోపించారు.
ఆకిబ్ జావిద్ తన పాత్రను నిర్వీర్యం చేశారని, పీసీబీ తనకు చెల్లించాల్సిన వేల డాలర్ల పారితోషికం ఇంకా బాకీ ఉందని గిలెస్పీ పేర్కొన్నారు.
ఆకిబ్ జావిద్కు పీసీబీ చైర్మన్ మోషిన్ నఖ్వీ అండదండలు ఉన్నాయని, ఆయన ఉన్నంత కాలం పాక్ క్రికెట్ వెనకడుగు వేస్తుందని గిలెస్పీ విమర్శించారు.