
అమెరికా ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి భారత ఆక్వా రంగంపై 5.53% యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది.
ఈ కొత్త సుంకాల వల్ల భారతీయ ఎగుమతిదారులపై సుమారు రూ. 1,000 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, వివిధ రంగాలపై సుంకాల మోతను పెంచుతూ వస్తున్నారు.