
అవసరానికి మించి నీరు తాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు తగ్గి 'హైపోనాట్రేమియా' అనే పరిస్థితి ఏర్పడుతుంది.
దీనివల్ల తలనొప్పి, వాంతులు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని, తీవ్రమైతే కోమా లేదా ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.
వ్యక్తి బరువు, వ్యాయామం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి నీరు తాగాలని, దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.