
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు పెరిగాయి, శుక్రవారం ఉదయం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,430గా నమోదైంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,46,010గా ఉంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగి, కేజీ వెండి ధర రూ.2,60,100కు చేరుకుందని గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ వెల్లడించింది.