విశాల్ చతుర్వేది దర్శకత్వంలో కేవలం రూ.2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ’ ప్రపంచవ్యాప్తంగా రూ.236 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో ఈ చిత్రం సెప్టెంబర్ 18న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాకు వచ్చిన భారీ లాభాలను నిరుపేద పిల్లల విద్యాభ్యాసానికి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకే వినియోగిస్తామని నిర్మాత అనుప్రియ నాగర్ వెల్లడించారు.