
గుంటూరులో జరిగిన బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడైన షేక్ జాన్సైదాను పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు.
ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి విచారణ కోసం అతడిని గుంటూరుకు తరలిస్తున్నారు.