ఇస్లామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది నవజాత శిశువులు సజీవదహనమయ్యారు.
ప్రమాద సమయంలో ఆసుపత్రిలో ఉన్న పసికందులను రక్షించే ప్రయత్నం విఫలమైంది.
ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది.