
ఐపీఎల్లో గాయపడి మూడు నెలలకు పైగా ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు మైదానంలోకి అడుగుపెట్టాడు.
గత కొన్ని నెలలుగా పునరావాస కేంద్రంలో చికిత్స పొందిన ఆయన పూర్తి ఫిట్నెస్ సాధించి రీఎంట్రీ ఇచ్చారు.
త్వరలో జరగనున్న అంతర్జాతీయ సిరీస్ల కోసం ఆయన ప్రాక్టీస్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.