
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్ 21-16, 21-15తో చి యు జెన్పై గెలిచి రెండో రౌండ్కు చేరుకున్నాడు.
భారత నంబర్ వన్ ఆటగాడు లక్ష్యసేన్ 14-21, 7-21 తేడాతో విక్టర్ లాయ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ మరియు మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జంట తమ తొలి రౌండ్ మ్యాచ్లలో ఘనవిజయం సాధించాయి.