
హైదరాబాద్ బస్తీ నేపథ్యంలో యువత జీవితాలను సహజంగా తెరకెక్కించిన 'అమీర్ లోగ్' చిత్రం ఆగస్టు 21న విడుదలైంది.
రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
బిర్యానీ బిజినెస్ నేపథ్యంలో సాగే ఈ కథను రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.