
తెలుగు క్రికెటర్ శ్రీ చరణి ఈ ఏడాది టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 31 వికెట్లు పడగొట్టి, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచింది.
హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో 3 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసిన శ్రీ చరణి, దీప్తి శర్మను వెనక్కి నెట్టింది.
ఈ జాబితాలో 2018లో 35 వికెట్లు తీసిన పూనమ్ యాదవ్ అగ్రస్థానంలో ఉండగా, శ్రీ చరణి త్వరలోనే ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.