
శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలిక ఊరట కల్పించింది.
ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై కోర్టు స్టే విధించడంతో ఆయనకు ఉపశమనం లభించింది.