
అఫ్గానిస్థాన్లో తాలిబన్ పాలన మొదలై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా, న్యూఢిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారత్ పాల్గొంది.
తాలిబన్ పాలనను అధికారికంగా గుర్తించకపోయినా, భారత్ తన దౌత్య కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తూ పెట్టుబడులకు సిద్ధమవుతోంది.
గతంలో పాకిస్థాన్కు అనుకూలంగా ఉన్న తాలిబన్, ప్రస్తుతం పాక్తో వైరం కలిగి ఉండటంతో భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను చక్కబెట్టుకుంటోంది.