కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కుతుకుదుమిల్లి గ్రామానికి చెందిన దర్జీ కుమారుడు అఖిలేష్ మల్తి, కెనడాకు చెందిన సంస్థలో ఏఐ ఇంజనీర్గా ఉద్యోగం సాధించారు.
ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో ఎంపికైన అఖిలేష్కు ఏడాదికి రూ. 1.06 కోట్ల భారీ ప్యాకేజీ లభించింది.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, అఖిలేష్ తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.