
దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కోథా' సినిమా పరాజయం తన కెరీర్పై తీవ్ర ప్రభావం చూపిందని నటి ఐశ్వర్య లక్ష్మి తెలిపారు.
సినిమా ఫ్లాప్ తర్వాత వచ్చిన ట్రోల్స్ వల్ల తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని ఆమె పేర్కొన్నారు.
ఈ ట్రోల్స్ కారణంగానే తాను కొన్ని అవకాశాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఐశ్వర్య లక్ష్మి వెల్లడించారు.