
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థను చూస్తుంటే సంతోషంగా ఉందని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు.
భారతీయ టెక్ రంగం ఏఐ రంగంలో ప్రపంచస్థాయిలో రాణిస్తోందని ఆయన ప్రశంసించారు.
భవిష్యత్తులో ఏఐ సాంకేతికత భారత్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.