ఇండోనేషియాలో 270 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు.
ఈ ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నడిసంద్రంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టి, భద్రతా లోపాలపై ఆరా తీస్తున్నారు.