
కాకినాడ జిల్లా కుతుకుడుమిల్లికి చెందిన మాల్తి అఖిలేష్, ఆదిత్య యూనివర్సిటీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏఐ ఇంజనీర్గా ఎంపికయ్యారు.
ఈ యువకుడు కెనడియన్ కంపెనీలో ఏకంగా రూ. 1.06 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించడం విశేషం.
మే నెలలో జరిగిన ప్రాంగణ నియామకాల్లో అఖిలేష్ తన ప్రతిభతో ఈ భారీ ప్యాకేజీని దక్కించుకున్నారు.