
సెప్టెంబర్ 22న జరగనున్న టీ20 మ్యాచ్ కోసం కెండిల్ కడోవాకి ఫ్లెమింగ్ సారథ్యంలో 15 మంది సభ్యుల జపాన్ జట్టును ప్రకటించారు.
ఈ మ్యాచ్ భారత్-జపాన్ మధ్య 75 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా సుజుకీ కప్ పేరుతో నిర్వహించనున్నారు.
జట్టులో ఇబ్రహీం తకహషి, డెక్లన్ సుజుకి మెక్కాంబ్ వంటి 50 టీ20 మ్యాచ్ల అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు.