
22ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు సూచించారు.
ప్రతిపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ఈ వివాదంపై మంత్రి పొంగులేటి స్పష్టతనిస్తూ, ప్రతిపక్షాల ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు.