
2007లో వచ్చిన ఆవారాపన్ డిజాస్టర్ అయినప్పటికీ, దానికి సీక్వెల్గా వచ్చిన 'ఆవారాపన్ 2' బాక్సాఫీస్ వద్ద రూ.210 కోట్ల వసూళ్లతో బ్లాక్బస్టర్గా నిలిచింది.
నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలైంది.
ఈ మూవీ భారీ విజయం సాధించడంపై ఇమ్రాన్ హష్మి ఎమోషనల్ అయ్యారు.