సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోనికలాన్ ఉన్నత పాఠశాలలో రాత్రి మిగిలిన చికెన్ బిర్యానీని విద్యార్థులకు వడ్డించారు.
ఈ ఘటనలో మొత్తం 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఉపాధ్యాయుడి నిర్వాకం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్లు సమాచారం.