
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మాల్తి అఖిలేశ్, కెనడాకు చెందిన క్వాంట్రైస్ టెక్ ఏఐ సంస్థలో ఏఐ ఇంజనీర్గా రూ. 1.06 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు.
తండ్రి టైలరింగ్ వృత్తిని నమ్ముకున్నా, అఖిలేశ్ తన ప్రతిభతో డేటా సైన్స్ ఇంజనీరింగ్లో నైపుణ్యం సాధించి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఈ భారీ ఆఫర్ను దక్కించుకున్నాడు.
అఖిలేశ్తో పాటు అదే కళాశాలకు చెందిన రాజేష్ అనే విద్యార్థి కూడా రూ. 1.06 కోట్ల ప్యాకేజీని సాధించడం విశేషం.