
పోలవరం ప్రాజెక్టు ప్రధాన జలాశయ నిర్మాణాన్ని 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్టు పూర్తి కాకముందే ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు.
ఈ క్రమంలో పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు జల హారతి ఇచ్చి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు.